మాన్సాస్ ట్రస్ట్ వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఈ వివాదం ఎలా మొదలైంది? అసలు ఎవరీ సంచయిత ? అశోక్ గజపతి రాజుతో ఆమెకు గొడవ ఏంటి ?
అమరావతి,జూన్ 16: వైసీపీ సర్కారు అండతో మాన్సాస్, సింహాచలం బోర్డుల ఛైర్పర్సన్గా నియమితురాలైన సంచైత గజపతిరాజు కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పదవికి దూరం కానున్నారు. దీంతో ఆమె హైకో�