Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపు (Bomb Threat) ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీకి వెళ్తున్న ఓ రైలుకు (Delhi bound train) బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తు న్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో ఈ నెల 3న ఇద్దరు వ్యక్తులు చలి మం టలు వేశారు. యూపీలోని అలీగఢ్ జిల్లా, బర్హాన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేట్మ్యా