సీపీఎం నేత సామినేని రామారావు హత్య జరిగి పది రోజులైనా హంతకులను పట్టుకోలేని దద్దమ్మ సర్కార్ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో ఇటీవల హత్�
ఖమ్మం జిల్లా (Khammam) చింతకాని మండలంలో దారుణం చోటుచేసుకున్నది. సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు (Samineni Ramarao) హత్యకు గురయ్యారు.