జాతీయ అండర్-9 బాలికల చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన సంహిత పుంగవనం విజేతగా నిలిచింది. జార్ఖండ్ వేదికగా జరిగిన టోర్నీలో సంహిత మొత్తం 11 రౌండ్లలో పది పాయింట్లు సొంతం చేసుకుంది.
Campus Placements | మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో సీఎస్సీ ఇంజినీరింగ్లో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. బుధవారం కాలేజీలో నిర్వహించిన ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో ఏకంగా 52 లక్షల �
బాలీ(ఇండోనేషియా) వేదికగా జరిగిన ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్లో హైదరాబాదీ యువ ప్లేయర్ సంహిత పుంగవనం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం ఏడు రౌండ్ల పాటు జరిగిన పోరులో 6.5 పాయింట్లతో సంహిత కాంస్య పతకం