బౌద్ధ అనుయాయులపై మతోన్మాద శక్తుల జరిపిన తీవ్రంగా ఖండిస్తున్నామని, బుద్ధుని విగ్రహాన్ని తొలిగించడం సరైంది కాదని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కార్యదర్శి వాగ్మారే కాంరాజ్ అన్నారు.
ఎమిరేట్స్ ఎయిర్లైన్కు చెందిన విమానం దుబాయ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. అయితే 13 గంటలు సుదీర్ఘంగా ప్రయాణించిన తర్వాత తిరిగి దుబాయ్ విమానాశ్రయంలోనే ల్యాండ్ అయ్యింది.