మహబూబ్నగర్కు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు దవాఖానకు అందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే19: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రభుత్వ కృషికి ప్రైవేట్ సంస్థల తోడ్పాటు ఎంతో అవస�
కరోనా సెకండ్వేవ్ దేశవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఆప్తుల్ని, సన్నిహితులను కోల్పోయిన విషాదగాథలే వినిపిస్తున్నాయి
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు, ఆడటోరియమ్లు మూసివేయాలని సూచించింది. దీంతో కోలీవుడ్ దర�
జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై ప్రశంసలు కురిపించింది సమంత అక్కినేని. తలైవి ట్రైలర్ అద్భుతమంటూ కొనియాడింది. ఈ జనరేషన్లో అత్యంత ధైర్యవంతురాలివి. మోస్ట్ ట
రుద్రమదేవి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమా చేయలేదు దర్శకుడు గుణశేఖర్. మధ్యలో కొన్ని సినిమాలు ప్రకటించినా కూడా అవి కార్యరూపం దాల్చలేదు. రానాతో చేయాల్సిన హిరణ్యకశ్యప కూడా ఆగిపోయింది. బడ్జెట్ కారణా�