Hyderabad | చిరు వ్యాపారుల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన ఔన్నత్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిదిమేస్తుంది. కొన్ని వర్గాల వారితోపాటు నాయి బ్రాహ్మణులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తూ వారి ఆర్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రజకులు, నాయీబ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన 250యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అటకెక్కేందుకు సిద్ధమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71వేల మంది ర
సెలూన్లు, లాండ్రీ షాపుల ఉచిత విద్యుత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారుల కోసం తీసుకొచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం నేడు ఉత్త ముచ్చటగానే మారిపోతున్నది.
రాష్ట్రంలోని రజకులకు, నాయీబ్రాహ్మణులకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం యథాతథంగా అమలుకానున్నది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ విద్యుత్తు కన�