Saleshwaram | నల్లమలలోని సలేశ్వరం జాతరలో గురువారం అపశ్రుతి చోటుచేసుకున్నది. రెండో రోజు లక్షకుపైగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఊపిరాడక ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు.
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాళ్లూరప్పలు, గుట్టలు దాటుతూ ‘వస్తున్నాం లింగమయ్య’ అంటూ శివనామస్మరణ చేస్తూ భక్తులు కదిలారు. నలుమూలల నుంచి భ
ప్రారంభమైన సలేశ్వరం జాతర దర్శనానికి పోటెత్తిన భక్తులు మార్మోగిన లింగమయ్య నామస్మరణ వస్తున్నాం లింగమయ్యా.. అంటూ భక్తులు అడవి బాట పట్టారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర శుక్రవారం ప్రా�