రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వ్యాఖ్యానించారు. రాజధాని ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం తమ చేతగానితనాన్ని విడనాడాలన్నారు. రాయలసీమవాసులుగా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంకెల గారడీతో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు. కేటాయింపులు, వాస్తవ వ్యయాల