సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ధన్వాడ మండలం కొండాపూర్లోని సాయికృష్ణ రైస్మిల్ను ఇటీవలే కలెక్టర్
Narayanapet | సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు(Non-bailable case) నమోదు చేసినట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Collector Koya Sriharsha) తెలిపారు.