తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల సైదులు ఎన్నికయ్యారు. హైదరాబాద�
తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) చైర్మన్గా ఎంజేపీ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సైదులు’. అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘హక్కుల కోసం, స్వేచ్చ క�