ఈ ఏడాది ఏప్రిల్ 12న తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో కలిసి వచ్చిన ఆయన వేదికపై సాయిచ�
‘పాటల ఊట.. ఉద్యమ బావుటా ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్' అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ అన్నారు.
ప్రజాగాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయిచంద్కు ఇరు జిల్లాలతో ప్రత్యేకమైన అనుబ