సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్గా రూపుదిద్దుకొని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ట్యాంక్బండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ ఫార్మేషన్, గ్రీనరీ పచ్చనివనంలా ఆకట్�
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సూర్యాపేట : పట్టణంలోని సద్దుల చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చెరువు కట్టపై సాయంత్రం వాకింగ్ చేస్తున్న పాదచారులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించా�