Sadasivapeta | సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెరలేపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సదాశివపేట మున్సిపల్ అధికారులు, సిబ్బంది పన్ను వసూలుతో పాటు ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో సమస్యలతో సతమతమైన సదాశివపేట బల్దియాలో స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో పట్టణం కొత్తరూపును సంతరించుకుంటున్నది. బల్దియాలో �