వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే దివ్యాంగుల కోసం సదరం క్యాంప్ నిర్వహణ సమయంలో అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సదరం క్యాంప్ల నిర్వహణ కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేప�
జిల్లాలోని మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాలలో జూన్ 6 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.