చండీగఢ్: మత విశ్వాసాలను అవమానించే వారిని బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. పంజాబ్లో గత కొన్ని రోజులుగా జరుగున్న సంఘటనలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో శాం�
అమృత్సర్: స్వర్ణ దేవాలయంలో వ్యక్తిపై దాడి, హత్య ఘటనను మరువకముందే పంజాబ్లో అదే తరహాలో మరో మూకదాడి జరిగింది. కాపుర్తలా జిల్లాలోని గురుద్వారా మీద ఉన్న జెండాను తొలగించేందుకు ఓ ఆగంతకుడు యత్నించాడని ఆగ్రహ�