అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత్లో మానవ హక్కులపై ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు వేధింపులకు గురయ్యారు. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ము
Sabrina Siddiqui: బైడెన్తో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోదీని ప్రశ్నించిన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ సబ్రినా సిద్ధిక్కు ఆన్లైన్ వేధింపులు మొదలయ్యాయి. అయితే ఆ వేధింపులను వైట్హౌజ్ ఖండించ�