Train Fires | ఇటీవల వరుసగా రైళ్లలో జరుగుతున్న అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉన్నదని రైల్వే తెలిపింది. రైళ్లలో మంటలు ప్రమాదవశాత్తు జరిగినవి కావని, సంఘ విద్రోహ శక్తులు ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసమని ఆరోపించింది.
Bengal Governor: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వాహనశ్రేణిలోకి గుర్తు తెలియని కారు దూసుకువచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్ను అరెస్టు చేశారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించా