బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్లో ఇంటి పన్నులు తగ్గించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్�
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో రంగారెడ్డి జి