హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి (69) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన దవాఖానలో చికిత్సపొందుతూ సోమవారం మరణించారు. ఆయన 1995 నుంచి విశాఖపట్నం మేయర్గా పనిచేశారు. 2009లో కాంగ్రె�
సబ్బం హరి మృతి పట్ల సంతాపం | విశాఖ మాజీ ఎంపీ, మేయర్ సబ్బం హరి మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. సబ్బం హరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సబ్బం హరి అంత్యక్రియలు | దివంగత విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి అంత్యక్రియలను మంగళవారం ఉదయం 9 గంటల తరువాత కేఆర్ఎం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు సబ్బం వెంకట్ తెలిపారు.
చంద్రబాబు దిగ్భాంతి | విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సబ్బం హరి కన్నుమూత | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఈ నెల 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ