భద్రగిరి క్షేత్రంలో రామయ్యకు అపర భక్తురాలైన శబరి స్మృతియాత్రను గిరిజనుల సమక్షంలో గురువారం వైభవోపేతంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజు శబరి స్మృతియాత్ర న
అయోధ్య రాముడి కరుణతో ముక్తి పొందిన గిరిజన మహా భక్తురాలు శబరి స్మృతియాత్ర భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఏటా ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి రోజు గిరిజన సంస్కృతీ సంప్రదాయ�