తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను చెరిపివేసేందుకు కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెరిపివేయడం ఎవరి తరం కా�
కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీ కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మానాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధుసూ