తెలంగాణలో రూ.19 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయంపట్ల మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్సెల్ (BRS Kisan Cell) అధ్యక్షుడు మాణిక్ కదం (Manik Kadam) హర్షం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో రుణమాఫీ నిధుల విడుదల కొనసాగుతుంది.రూ.25 వేల నుంచి రూ.50 వేలలోపు రుణాలున్న రైతులకు నిధుల విడుదల కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండోరోజు మంగళవారం 38,050 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ కింద �