కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా తలపట్టిన ‘ప్రజావాణి’ ప్రజలకు పరిష్కారం చూపడం లేదు. ఎంతో ఆశతో కొందరు హైదరాబాద్కు వెళ్లి మరీ గోడు వెల్లబోసుకున్నా కనీస స్పందన లేకపోవడంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలైనా ప్రజా పాలనలో ఘోరంగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. చేగుంటలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస�
‘సీఎం రేవంత్రెడ్డికి ఆగస్టు భయం పట్టుకున్నది. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదనే ఇలా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని వరుస ఒట్లు పెడుతున్నడు. ఆగస్టు వరకు రేవంత్ సీఎంగా ఉంటడో లేదో తెలియకనే కోమటిరెడ్డి వెంకట్�
‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని, కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు రావు, నిధులుండవు, కరెంటు ఉండదు, తాగు నీటికి కటకట, పరిపాలన చేత కాదు, పెట్టుబడులు రావు, హైదరాబాద్లో ఉన్న పెట్టుబడిదారులు ఇతర రాష్ర్టాలకు వెళ్ళిపోతారు, ఇతర ప్రాంతాల వారికి ర�
జమిలి అయినా, జంబ్లింగ్ అయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా మూడోసారి పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో సెల�