ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఉధృతంగా కొనసాగుతున్నది. మంగళవారం సమీప గ్రామాల ప్రజలు తమ పశువులను తోలుకొచ్చి �
ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కుంటిసాకులు చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చ�