రైతుబంధు వేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపాలని డీసీసీలకు గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఫొటోలకు పాలాభిషేకం చేయాలని సూచించింది.
ప్రభుత్వం వానకాలం (ఖరీఫ్) రైతు భరోసా నిధులను ఈనెల 30 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించిందని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు శుక్రవా�