తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రారంభించిన రైతుబంధు కాంగ్రెస్ పాలనతో రైతుభరోసాగా మారి నెలల తరబడి రైతులను ఎదురుచూపులకు గురిచేసినట్లే..ఆసరా పింఛన్ పథకం ‘చేయూత’గా పేరు మార్చుకొని ‘కోత’లకు స�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన గ్రామసభలు రచ్చ రచ్చగా మారాయి. అధికారుల నిలదీతలు.. నిరసనల హోరుతో అట్టుడికాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డుల�