గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లి రైతు వేదికలో అధికారులు నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్�
పల్లెల పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నది. గ్రామపంచాయతీ పాలక మండళ్ల గడువు ఈ నెల 31తో ముగియనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధంగా లేదు.