ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సర్కారు దవాఖానలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నది. గ్రామాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కల్ప
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యపు జబ్బు పట్టిన వైద్యరంగానికి స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రీట్మెంట్ చేస్తున్నది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స�
తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న రంగాల్లో వైద్యం ఒకటి. మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో పల్లెల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్(పల్లె దవాఖాన