కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఒక్కరికి మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని, లేదా కుటుంబ పెద్ద విచక్షణ మేరకు ఏడు ఎకరాలకు మించకుండా కుటుంబ సభ్యులకు సాయం అందించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్టు సమాచ�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.