జీహెచ్ఎంసీలో రెండు రోజుల కిందట జరిపిన డిప్యూటీ కమిషనర్ల (డీసీ)ల బదిలీలు అధికారుల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జాయింట్ కమిషనర్లు, డీసీలు కలిపి 14 మందికి స్థాన చలనం �
రూరల్ మండలంలో కొందరు అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం దందా కొనసాగిస్తూ గుట్టలను మాయం చేస్తున్నారు. వీరి ధన దాహానికి గుట్టలు మాయమై మైదానాలుగా మారుతు