చివరగా సత్కారాన్ని అందుకొన్న రుద్ర మాట్లాడుతూ.. మిషన్ డోలోలో సాయపడిన తన టీమ్ మెంబర్స్తో పాటు ప్రతి ఒక్కరినీ పేరుపేరునా గుర్తుచేసుకొన్నాడు. ఈ క్రమంలో తనలాంటి దేశభక్తులు, నిస్వార్థపరులు ఎవరూలేరన్న కి�
ఆన్యూస్లో ఇలా చెప్తున్నారు. ‘దేశంలోని కొన్ని పల్లెల్లో ప్రజలు వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసుల్లాగా ఒకరినొకరు దాడులు చేసుకొంటూ శరీర భాగాలను తింటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకావట్�
2012 సినిమా ఆధారంగా చైనా-టిబెట్-భారత్ సరిహద్దులోని చుంబీ లోయకు ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి సాయంత్రం 4.30 గంటలకు చేరుకొన్నారు ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్. ఆ ప్రాంతాన్ని తీక్షణంగా పరిశీలిస్తే, ఓ బండరాయి క�