మిస్టర్ రుద్ర.. నేను చూసిన అత్యంత రేరెస్ట్ కేసు ఇది. ఈ ప్రేమికులను చంపిన ఆ హంతకులకు తప్పకుండా శిక్ష పడుతుంది’ అంటూ డాక్టర్ కండ్లు తుడుచుకొంటూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రుద్రకు. వెంటనే హాస్పిటల్కు వస�
ప్రస్తుతం మహేష్బాబు ఒడిశాలో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ నెలాఖరు వరకు అక్కడి పర్వత ప్రాంతాల్లోని పలు లొకేషన్లలో ప్రధాన ఘట్టాలను తెరకెక్కించబోతున్నట
కాకతి సామ్రాజ్య వైభవాన్ని నలుదిశలకు వ్యాపింపచేసినవారిలో గణపతిదేవ చక్రవర్తి అగ్రగణ్యుడు. పుత్ర సంతతి లేకున్నా కూతురు రుద్రమదేవిని మగసంతానంగానే పెంచినాడు.
టాలీవుడ్ భామ రాశీఖన్నా ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లకు సంతకం చేసింది. వీటిలో షాహిద్ కపూర్ తో కలిసి చేస్తున్న ప్రాజెక్టు ఒకటి. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ డెబ్యూ వెబ్ సిరీస్ రుద్ర..ది ఎడ్జ్
రానున్న రోజులలో డిజిటల్ మీడియాదే హవా ఎక్కువగా ఉంటుందని పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సమంత .. ది ఫ్యామిలీ మెన్ 2 అనే �