Vande Bharat Express: వందే భారత్ టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్ల వేగం. కానీ ఆ రైలు యావరేజ్ స్పీడ్ 83 కిలోమీటర్లే. వందేభారత్ స్పీడ్పై వేసిన ఆర్టీఐ పిటీషన్ ఆధారంగా ఈ విషయం తెలిసింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయంతోపాటు ఆ పార్టీకి చెందిన పలు భవనాలకు అద్దె చెల్లించలేదు. కాంగ్రెస్ పార్టీ ఆస్తుల అద్దె మొత్తం బకాయిలు లక్షల్లో ఉన్నట్లు వెలుగులో�