ఆర్టీసీని ప్రభుత్వంలో వి లీనం చేసే విషయంలో ప్రభుత్వ తీరుపై కార్మికలోకం రగిలిపోతున్నదని ఆర్టీసీ కార్మిక జేఏసీ హెచ్చరించిం ది. ఎన్నికలు వద్దు.. విలీనం చేయాలని కోరుతుంటే ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలకు వెళ�
కార్మికుల పోరాటం, శంకర్గౌడ్ ప్రాణత్యాగం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ పేర్కొన్నది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు, కార్మికుల పోరాటాలను కొనియాడుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆర్టీసీ యాజమాన్యం కవ్వింపు చర్యలను తక్షణం ఆపకపోతే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టంచేసింది. ఇంతకుముందు సమ్మెను వాయిదా వేశామని, విరమించుకోలేదని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జ