ప్రయాణికులపై ఆర్టీసీ పెనుభారం మోపుతున్నది. రద్దీని ఆసరాగా చేసుకొని స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలను వసూలు చేస్తున్నది. పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులంటూ అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచుతుండటంపై ప్�
దసరా పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలతో పాలమూరు ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. సరిపోయినన్ని బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తాండూరుకు బస్సులు �