శ్రీవారి భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు...
టీటీడీ | భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జులై 20న మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.