సింగరేణి సంస్థ యాజమాన్యం భూ నిర్వాసితులకు అందించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కాజేసేందుకు కొంతమంది ‘నకిలీ’లు బయలుదేరారు. తప్పుడు పత్రాలు సృష్టించి తాము కూడా నిర్వాసితులమే అంటూ తెరపైకి వస్తున్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని ఉదండాపూర్ భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు ప్రాజెక్టు పర�
Bikshatana | గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామస్తులు రిజర్వాయర్ కట్టపై నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా ఆందోళన ఉధృతం చేశారు. ఇవాళ గ్రామ