కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ ఇతర జలాశయాల నిర్మాణం వల్ల నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని 2023లో ఇచ్చిన హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంతో.. ఏజీ హామీ ప్రకారం తమకు సొమ్ము చెల్లించలేద�
తాము నిత్యం విష కీటకాలతో సహవాసం చేస్తున్నామని, తమ గోడు పట్టించుకోవాలని నారాయణపూర్ గ్రామస్తులు వేడుకున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందజేయాలని డిమా
సింగరేణి సంస్థ యాజమాన్యం భూ నిర్వాసితులకు అందించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కాజేసేందుకు కొంతమంది ‘నకిలీ’లు బయలుదేరారు. తప్పుడు పత్రాలు సృష్టించి తాము కూడా నిర్వాసితులమే అంటూ తెరపైకి వస్తున్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని ఉదండాపూర్ భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు ప్రాజెక్టు పర�
Bikshatana | గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామస్తులు రిజర్వాయర్ కట్టపై నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా ఆందోళన ఉధృతం చేశారు. ఇవాళ గ్రామ