విభజన చట్టం ద్వారా ఏపీకి కేటాయించిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవార�
MLC Kavitha | తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం (Jyoti Rao Phule statue) ఏర్పాటుకు బీసీలంతో సంఘటితం కావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పిలుపునిచ్చారు.