గత ఏడాది శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా, తెలంగాణలో మాత్రం ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహ�
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సులను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.