ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. కార్పొరేషన్ చైర్మన్గా ఎన్ని�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రోడ్లు అద్దంలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.