హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మాడల్) రోడ్ల టెండర్లలో భారీగా అవినీతి జరుగుతున్నది. ఎక్సెస్ టెండర్లతో రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నది’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగరికంచ వద్ద ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేదిలేదని రైతులు స్పష్టంచేశారు. తమకు జీవనాధారమైన ఎకరం, రెండెకరాల భూమి లాక్కుంటే రోడ్డున పడుతామని చెప్�