కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నామని, వెంటనే తమ గ్రామాలకు రోడ్లు వేయాలని, దవాఖానలు ఏర్పాటు చేయాలని ఆదివాసీ మహిళలు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను వేడుకున్నారు.
SSC Exams | తెలంగాణ ఉద్యమంపై విషపు రాతలు, తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించిన ఆంధ్రా పత్రికలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక అబద్ధాలు రాస్తున్నాయి. తాజాగా ఈనాడు