జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి అనుకొని ఉన్న వెయ్యి ఎకరాల కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించి, అన్ని రకాలుగా అభివృద్ధి చేపట్టనున్నట్టు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ చెప్పారు.
అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్దతతో వ్యవహరించా�
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ నెల 10వ తేదీన ఫ్రీడం ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర
రానున్న ఏడాది కాలంలో చేపట్టాల్సిన పనులు, రోడ్మ్యాప్పై ప్రధాన అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ అరణ్యభవన్లో నిర్వహించిన రెండురోజుల వర్షాప్ గురువారం ముగిస�