NEET aspirant : నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్షకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Uttarakhand: డెహ్రాడూన్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి ఆత్మహత్య చేసుకున్నది. 23 ఏళ్ల ఆ అమ్మాయి నీట్ రీఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నది. ఐ లవ్ యూ అంటూ తన పేరెంట్స్కు ఆమె సూసైడ్ నోట్ రాసింది.12వ తరగతిలో ఆమె 97 శాత�