రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా రాజ్యసభ సమాఖ్య స్వరూపాన్ని పటిష్టపరిచే విధంగా కాకుండా, దాన్ని మరింత నీరుగార్చే దిశలోనే ఆ మార్పులు చోటు చేసుకున్నాయి. రాజ్యసభ సభ్యులు...
బోర్డుల నియంత్రణలోకి ఇరు రాష్ర్టాల్లోని 107 ప్రాజెక్టులు తెలంగాణలో 79, ఏపీలో 15, ఉమ్మడి ప్రాజెక్టులు 13 కేఆర్ఎంబీ పరిధిలో 36.. జీఆర్ఎంబీ పరిధిలో 71 ప్రాజెక్టులు కాళేశ్వరం, అనుబంధమైన భారీ ప్రాజెక్టులు కేంద్రం చే
తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు కృష్ణా, గోదావరి జలాల సంపూర్ణ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. 2020 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోయడాన
నదీజలాల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదనలను వినిపించే అధికారం బేసిన్ రాష్ర్టాలకు మాత్రమే ఉంటుంది. తెలంగాణ ఒక రాష్ట్రంగా లేదు కాబట్టి కృష్ణా జలాల పంపిణీ కోసం గతంలో ఏర్పాటుచేసిన రెండు ట్రిబ్యునళ్ల ముందు