ఆధునిక వ్యవసాయంతో అధిక ప్రయోజనాలు పొందవచ్చని మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు కు చెందిన నర్సయ్యగౌడ్ నిరూపిస్తున్నారు. గ్రామంలో గురువారం 20 ఎకరాల్లో కూలీలు లేకుండా రైస్ ట్రాన్స్ప్లాంటర్తో తక్కువ సమ
మహీంద్రా అండ్ మహీంద్రా.. వ్యవసాయ ఉత్పత్తుల విభాగాన్ని మరింత బలోపేతం చేసేదిశగా తెలుగు రాష్ర్టాల్లో ఆరు వరుసల వరి నాటే 6ఆర్వో యంత్రాన్ని ఆవిష్కరించింది.