రాష్ట్రంలో రైస్ మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం మళ్లింపుపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూ రు చేయాలని కోరుతూ పలువురు మిల్లర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్ : గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైస్ మిల్లు యజమానులు చర్యలకు ఉపక్రమించారు.