శంషాబాద్ విమానాశ్రయం మరో రికార్డును సొంతం చేసుకున్నది. కేవలం అక్టోబర్లోనే ఈ విమానాశ్రయం ద్వారా 20 లక్షల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 16 శాతం పెరిగి 20,50,789 ప్రయాణించ�
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. శుక్రవారం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాస్ అల్ ఖైమా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన మహిళా ప్రయాణికురాలి బ్యాగును కస్టమ్స్�