దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి విడత ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. రెండో దశలో జనాభా లెక్�
దేశ విమానయానం ఆగమాగమైంది. సిస్టమ్ ఔటేజ్ కారణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతోసహా దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో చెక్-ఇన్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో బుధవారం ఉదయం పలు విమాన సర్వీసుల్లో తీవ్